12 July, 2026 | 3:23 PM

Breaking News

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •  

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.

12-07-2026 02:28 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని చింతల బోరి గ్రామపంచాయతీలో ఆదివారం నిర్వహించిన ఎస్ఐఆర్ సర్వేలో గ్రామస్తులు సిబ్బందికి సహకరించారు. బిఎల్వోలు గా ఉన్న ఉప సర్పంచ్ దిగోలే విష్ణు సీనియర్ మెట్ ఈశ్వర్లు పాల్గొని ఆర్ దరఖాస్తులను పూర్తిచేసి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ లక్ష్యం మేరకు గ్రామస్తులు ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఓటు హక్కును కోల్పోతారని గ్రామస్తులకు వివరించారు పాల్గొన్నారు.