17 July, 2026 | 9:07 PM

Breaking News

మైనార్టీ గురుకుల ఉద్యోగులపై జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ. రూ.5.62 లక్షల ఫైన్   •   రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •  

కలెక్టర్‌ను కలిసిన మంచరామి సర్పంచ్ ఉప్పు లక్ష్మీ

07-01-2026 06:51 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ను బుధవారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామ సర్పంచ్ ఉప్పు లక్ష్మీ  కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, విద్యార్థులకు ప్రమాదకరంగా మారిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే నూతన స్కూల్ భవనం మంజూరు చేయాలని కోరారు. అలాగే గ్రామానికి సంబంధించి పలు  సమస్యల ను తెలిపారు,  కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ లక్ష్మి తెలిపారు,