7 July, 2026 | 6:27 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలలు   •   "సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •  

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మహిపాల్ రెడ్డి

18-11-2025 12:00 AM

మనోహరాబాద్, నవంబర్ 17 :మనోహరాబాద్ మండలంలోని పర్కిబండ గ్రామం లో యావపురo రాజశేఖర్ గౌడ్ నానమ్మ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చడం జరిగింది. అనంతరం వారితో కాసేపు మాట్లాడి ధైర్యాన్ని సమకూర్చారు. వీరితోపాటు పాక్స్ డైరెక్టర్ జావేద్ పాషా, శ్రీనివాస్ ముదిరాజ్, మహేష్, కాంతారావు, నరహరి, భాస్కర్, కొమురెల్లి, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.