10 June, 2026 | 3:03 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

సిద్దిపేట యాదవ్ యువజన విభాగం అధ్యక్షుడిగా మహేష్ యాదవ్

31-12-2025 12:00 AM

సిద్దిపేట, డిసెంబర్ 30 (విజయక్రాంతి): అఖిలభారత యాదవ మహాసభ యువజన విభాగం సిద్దిపేట పట్టణ శాఖ అధ్యక్షుడిగా బొల్లివేణి మహేష్ యాదవ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ నియామక పత్రాన్ని మంగళవారం అందించారు.

యాదవ జాతి జాగృ తి కోసం యువజన విభాగం కృషి చేయాలని శ్రీహరి యాదవ్ సూచించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తన శక్తి మేరకు యాదవ కులస్తులకు సేవలు అందిస్తానని మహేష్ వెల్లడించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐల య్య యాదవ్, బొల్లు రాము యాదవ్, తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.