11 May, 2026 | 12:16 PM

Breaking News

కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •  

రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

11-05-2026 11:11 AM

హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్యకేసులో( Retired IPS Officer Wife) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను నేపాల్ కు చెందిన సాహు గ్యాంగ్ గా గుర్తించారు. ఈ ముఠా ఢిల్లీ జైలు నుంచి స్కెచ్ వేసింది. ముంబై, నేపాల్, పాట్నా నుంచి వేర్వేరు వ్యక్తులను అటాచ్ చేసిన కల్పన దోపిడీకి పాల్పడింది. దోపిడీ చేసిన బంగారాన్ని ముంబైలో దాచినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితురాలు కల్పన కోసం పోలీసులు పుణెలో గాలిస్తున్నారు.