13 May, 2026 | 10:00 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

మాజీ మేయర్ సునీల్ రావుని కలిసిన కర్ర రాజశేఖర్

03-11-2025 03:18 AM

కరీంనగర్, నవంబరు 2 (విజయ క్రాంతి): కరీంనగర్ కో-ఆప రేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక మండలి ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ ప్యానెల్ ఘన విజయం పొందిన సందర్భంగా వారి ప్యా నెల్ విజయానికి సహకరించిన మాజీ మేయర్ యాదగిరి సునీ ల్ రావును తన స్వగృహంలో కలిసి కృతజ్ఞత తెలిపారు. కర్ర రాజశేఖర్ కు స్వీట్ తినిపించి శాలువాతో సత్కరించి మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ లు శుభాకాంక్షలుతెలిపారు.