20 June, 2026 | 3:35 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

ఆపన్న హస్తం అందజేత

06-11-2025 06:07 PM

జన్నారం (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లికి చెందిన గురిజాల సుమతికి తన తోటి పదవ తరగతి బాల్య మిత్రులు గురువారం ఆపన్న హస్తం అందించారు. సుమతి భర్త గురిజాల రవి వారం రోజుల కిందట అనారోగ్యంతో మృతిచెందారు. వీరికి ఆరవ తరగతి చదువుతున్న కూతురు ఉంది. పదో తరగతి స్నేహితులందరూ ఏర్పర్చుకున్న ‘వసుదైక కుటుంబం ఎస్ఎస్సి 2005 జేవీఎన్ఆర్ఏం జెడ్పిఎస్ఎస్ ద్వారక సేవా ట్రస్ట్’ ద్వారా రూ. 40 వేలు అందజేశారు. ఆపద సమయంలో భరోసానిచ్చిన బాల్యమిత్రులను గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు.