23 June, 2026 | 7:15 PM

Breaking News

చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •   ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య... నాణ్యమైన భోజనం   •   రైతుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం: మీడకంటి వెంకటరెడ్డి   •  

చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత

23-06-2026 06:03 PM

చొరవ చూపిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గం ముత్తారం మండలం, పోతారం గ్రామానికి చెందిన నీలం రవళి  వైద్య చికిత్స నిమిత్తం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రూ.1,50,000 ఎల్.ఓ.సి (మంజూరు చేయించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నీలం రవళి ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక ఇబ్బందులను గమనించిన మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి సహాయనిధి  ద్వారా రూ. 1.50 లక్షల ఎల్.ఓ.సి. మంజూరు చేయించి, ఆ పత్రాలను హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో బాధితులకు అందజేశారు. వెంటనే స్పందించి సిఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించిన మంత్రికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.