12 July, 2026 | 3:48 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

ఇంటి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలి

04-11-2025 12:56 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్, దోత్రే 

కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను(Indiramma house construction work) సకాలంలో పూర్తి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే లబ్ధిదారులకు సూచించారు.మంగళవారం వాంకిడి మండలం జైత్ పూర్ గ్రామాన్ని సందర్శించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు.గ్రామంలో ఇంటి నిర్మాణ పనులు పూర్తి కావడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు.లబ్ధిదారులు తమ ఇంటిని త్వరగా పూర్తి చేసుకునేందుకు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వేణుగోపాల్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.