7 July, 2026 | 7:33 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల కాల్పులు

17-12-2025 11:05 PM

హైదరాబాద్: జగిత్యాల జిల్లా(Jagtial Districtవెల్గటూర్ మండలం పైడిపల్లి పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ ఫలితం ప్రకటన అనంతరం ఇరువర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. పైడిపల్లి సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందగా, బీజేపీ అభ్యర్థి రీకౌంటింగ్ చేయాలని పట్టుబడ్డారు. కాగా, గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఓడిన సర్పంచ్ అభ్యర్థి, అనుచరులు ఆందోళన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తతగా మారింది. ఇరువర్గాలు గొడవకు దిగడంతో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘర్షణను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.