2 May, 2026 | 9:21 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

ఆరోగ్య రంగానికి ఊతం..

02-05-2026 07:37 PM

భిక్కనూరులో అభివృద్ధి దిశగా అడుగులు

భిక్కనూర్,(విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆరోగ్య రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసినట్లు, భిక్కనూర్ పీహెచ్‌సీని కూడా అదే స్థాయికి తీసుకెళ్లేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటనలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద గృహప్రవేశం చేసిన గొల్ల రమేష్ ఇంటిని సందర్శించి బట్టలు అందజేశారు.