13 July, 2026 | 4:32 PM

Breaking News

ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •   రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ   •   ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం   •  

వ్యాధులపట్ల అవగాహన కల్పించేందుకు ఫ్రైడే డ్రైడే

27-12-2025 12:00 AM

చిన్నంబావి, డిసెంబర్ 26 : దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు,విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హాస్టల్ వెల్పేర్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.

ఎస్సీ బాలుర హాస్టల్ ప్రాంతాల్లో డ్రై డే కార్యక్రమం నిర్వహించి నీరు నిల్వ ఉన్నప్రాంతాల్లో దోమలను పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మురికినీరు, నిల్వ ఉన్న నీరు, ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని వలన లార్వాలు పెరిగి దోమలు ప్రభలుతాయన్నారు.దీని వల్ల వివిధ రకాల వ్యాధులు వస్తాయన్నారు.దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలని ప్రజలకు సూచించారు.