22 April, 2026 | 1:07 PM

Breaking News

ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

పాడి గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు

09-04-2026 02:23 PM

కోహెడ, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కోహెడ మండలం గుండారెడ్డిపల్లి లో పాడి గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ పిల్లి బాబు మాట్లాడుతు.. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టినట్లు.. చెప్పారు. సుమారు 35 పాడి గేదెలకు టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. మునుముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పశు వైద్యులు మహేందర్ రెడ్డి, చిట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, మొండయ్య, రైతులు నాగిళ్ల నరసింహారెడ్డి తూళ్ళ కిష్టయ్య, తూళ్ళ సంతోష్, మద్దెల మల్లయ్య, శ్యామల రాజేశం, జాలిగాం యాదయ్య పాల్గొన్నారు.