23 August, 2026 | 6:55 PM

Breaking News

వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •   నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   •  

తాడువాయి శబరిమాత శిష్యులకు సన్మానం

23-08-2026 05:50 PM

బోథ్. ఆగస్ట్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి శబరిమాత ఆశ్రమం నుండి ఆదివారం శబరిమాత శిష్య బృందం మండలంలోని కౌటా(భి) గ్రామంలోని శబరిమాత ఆశ్రమానికి రావడం జరిగింది. కనుగుట్ట గ్రామంలో జరుగుతున్న ఖండ జ్యోతి కార్యక్రమానికి వచ్చిన శబరిమత ప్రియ శిష్యులను కౌటాభి గ్రామ ఆశ్రమ కమిటీ వారు ఆహ్వానించడంతో ఆదివారం రావడం జరిగింది. వారిని ఆశ్రమ కమిటీ సభ్యులు సన్మానించి పంపించారు.