calender_icon.png 14 February, 2026 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

14-02-2026 05:10:52 PM

పెంచికలపేట,(విజయక్రాంతి): పెంచికలపేట మండల కేంద్రంలోని పీఎం జెడ్పీఎస్‌ఎస్ పెంచికలపేట పాఠశాలలో బ్యాంకింగ్ లిటరసీ కార్యక్రమంలో భాగంగా బ్యాంకులు అందించే వివిధ సేవలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి విజయనిర్మలతో పాటు ఉపాధ్యాయులు యాదగిరి ఈశ్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి విజయనిర్మలతో పాటు ఉపాధ్యాయులు యాదగిరి ఈశ్వరరావు, లక్ష్మీ, భారతి, ఉజ్వల, భాగ్యశ్రీ, ఆత్మారామ్, సమ్మయ్య, షేక్ బడే సాహెబ్, సంతోష్, విజయ్, మౌనిక పాల్గొన్నారు.