అంకుశాపూర్రెడ్డి సంఘం నూతన కమిటీ ఎన్నిక
ఘట్ కేసర్, మార్చి 19 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని అంకుశాపూర్ రెడ్డి సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గురువారం జరిగిన సమావేశంలో రెడ్డి సంఘం అధ్యక్షులుగా బద్దం కార్తీక్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా చింతల గోపాల్ రెడ్డి, అర్థ కొండల్ రెడ్డి, మామిడి దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సామల రాజశేఖర్ రెడ్డి, కోశాధికారిగా అర్ధ మహిపాల్ రెడ్డి, రెడ్డి సంఘం వ్యవస్థాపకుడులో మోర రాజిరెడ్డి ఎన్నికయ్యారు.
అనంతరం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రమును ప్రారంభించారు. ఈ సమావేశంలో సంఘం సభ్యులు అర్ధ బుచ్చిరెడ్డి, కొమిడి దామోదర్ రెడ్డి, కొత్తకాపు జైపాల్ రెడ్డి, బద్దం నర్సింహరెడ్డి, బీరెడ్డ మల్లారెడ్డి, అర్ధ భాస్కర్ రెడ్డి, పడమటి వెంకట్ రెడ్డి, పైలా బాల్ రెడ్డి, చింతల కృష్ణరెడ్డి, సూరికంటి సత్తి రెడ్డి, అర్ధ బక్కరెడ్డి, మోర శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.




