20 March, 2026 | 10:39 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

అంకుశాపూర్‌రెడ్డి సంఘం నూతన కమిటీ ఎన్నిక

20-03-2026 12:00 AM

ఘట్ కేసర్, మార్చి 19 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ డివిజన్ పరిధిలోని అంకుశాపూర్ రెడ్డి సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గురువారం జరిగిన సమావేశంలో రెడ్డి సంఘం అధ్యక్షులుగా బద్దం కార్తీక్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా చింతల గోపాల్ రెడ్డి, అర్థ కొండల్ రెడ్డి, మామిడి దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సామల రాజశేఖర్ రెడ్డి, కోశాధికారిగా అర్ధ  మహిపాల్ రెడ్డి, రెడ్డి సంఘం వ్యవస్థాపకుడులో మోర రాజిరెడ్డి ఎన్నికయ్యారు.

అనంతరం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రమును ప్రారంభించారు. ఈ సమావేశంలో సంఘం సభ్యులు అర్ధ బుచ్చిరెడ్డి, కొమిడి దామోదర్ రెడ్డి, కొత్తకాపు జైపాల్ రెడ్డి, బద్దం నర్సింహరెడ్డి, బీరెడ్డ మల్లారెడ్డి, అర్ధ భాస్కర్ రెడ్డి, పడమటి వెంకట్ రెడ్డి, పైలా బాల్ రెడ్డి, చింతల కృష్ణరెడ్డి, సూరికంటి సత్తి రెడ్డి, అర్ధ బక్కరెడ్డి, మోర శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.