3 April, 2026 | 1:12 AM

యువకుడి అదృశ్యం

02-04-2026 12:00 AM

కోదాడ (చిలుకూరు)ఏప్రిల్ 1 : చిలుకూరు మండలంలోని నారాయణపురం గ్రా మానికి చెందిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపురంకు చెందిన ముద్ర నవీన్ (19), మార్చి 26న ఇంటిలో తన మొబైల్ వదిలిపెట్టి, బయటకి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదన్నారు.

కాగా ఇదే విషయంపై అతని తల్లి ముద్ర ధనలక్ష్మి పిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్త్స్ర హనుమాన్ తెలిపారు. యువకుడి ఆచూకీ తెలిసిన వారు 87126 86044 నెంబర్‌కి సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.