కుటుంబ సభ్యులను పరామర్శించిన దాసరి ఉష
08-04-2026 07:59 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ పంప్ ఆపరేటర్ పెగడ రాజమౌళి ఇటీవల మృతి చెందగా, కుటుంబ సభ్యులను పెద్దపల్లి జిల్లా బిసి జేఏసీ చైర్మన్ దాసరి ఉష పరామర్శించారు. పట్టణంలోని మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబాన్ని పరామర్శించి అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి వెంట కొండ రజిత, సాగర్, రాహుల్, అరుణ, మృతుడి కుటుంబ సభ్యులు పెగడ పరుశురాము పెగడ చందు, పెగడ ఐలయ్య, సంతోష్, శ్యామల, రజిత , సునీత తోపాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




