4 May, 2026 | 3:42 PM

Breaking News

మంత్రి శ్రీధర్ బాబుకు శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం   •   డంపింగ్ యార్డును తరలించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి   •   సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •  

అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం

04-05-2026 02:21 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాద సంఘటన లో 47 ఎకరాల లో నష్టం సంభవించిందని 44 లక్షల మేరకు రైతులు నష్టపోయారని ఆదిలాబాద్ ఆర్డీఓ జగదీశ్వర్ రావు పేర్కొన్నారు. సోమవారం కను గుట్ట గ్రామానికి స్థానిక తాసిల్దార్ సుభాష్ చంద్ర వ్యవసాయ శాఖ ఏడిఏ విద్యుత్ శాఖ ఏడీలతో కలిసి పంట నష్టాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని అంచనా వేయడం జరిగిందని నివేదికను జిల్లా కలెక్టర్కు అందిస్తామన్నారు. అంతేకాక రైతులు పంట పొలాల్లో వినియోగించే పైపులు సైతం కాని బుడదయ్యాయని దీంతో నష్టం జరిగిన రైతులకు పరిహారం అందించే విధంగా అధికారుల దృష్టి తీసుకెళ్తామన్నారు