9 April, 2026 | 11:53 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

పోడు రైతులకు పంట రుణాలు

02-10-2025 01:31 AM

రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): పోడు పట్టాలున్న గిరిజన రైతులకు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు చెప్పామని రైతు కమిషన్ చైర్మన్ కోదంరెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే పోడు రైతులు, బ్యాంకు అధికారులతో సమావేశమైనట్టు చె ప్పారు. రైతు కమిషన్ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మనీలెండింగ్ చట్టం అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు.