14 July, 2026 | 4:52 PM

Breaking News

20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •  

తాగునీటి సమస్య తీర్చాలని మున్సిపల్‌లో ఫిర్యాదు

11-10-2025 01:38 AM

తూప్రాన్, అక్టోబర్ 10 :తాగునీటి సమ స్య తీర్చాలంటూ తూప్రాన్ మున్సిపల్ పద వ వార్డులోని కాలనీవాసులు తాగునీటి కొ రకు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. వార్డుల్లో ప్రైవే ట్ కంపెనీ వారి సొంత నిధులతో కాలనీవాసుల దాహార్తి తీర్చుటకు గాను వాటర్ ప్లాం ట్ ను ఏర్పాటు చేశారు. దాంతో వార్డు పరిధిలో తాగునీటి కొరత తీరింది.

కానీ మిషన్ చెడి పోవడంతో కాలనీ వాసులకు మళ్ళీ స మస్య మొదటికొచ్చింది. కూడలిలో ఏర్పాటుచేసిన వాటర్ ట్యాంకుల నీరు తాగి రో గాల భారిన పడడం జరుగుతుందని, తక్షణ మే మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకొని మిషన్ రిపేర్ చేయించాలని కోరారు. ఈ కా ర్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాజిరెడ్డి, బాబు, ఎల్లారెడ్డి, సిద్ధ గౌడ్, సత్య నారాయణ, నాగేందర్ రెడ్డి, బాబుగౌడ్, ముత్యాలు ఉన్నారు.