27 June, 2026 | 7:28 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

23 నుంచి స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు

04-12-2025 12:07 AM

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాం తి): ఈనెల 23 నుంచి 27 వరకు పాఠశాలల కు క్రిస్మస్ సెలవులను ప్రకటించనున్నారు. మొత్తం ఐదు రోజులు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. వచ్చే ఏడాదిలో సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 15 వరకు ఇవ్వనున్నారు. సంక్రాంతి కూడా ఐదు రోజుల పా టు విద్యార్థులకు సెలవులు ఇవ్వనున్నారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ఇవ్వనున్నారు.