16 April, 2026 | 5:10 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

16-04-2026 02:00 PM

నాగిరెడ్డిపేట, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): మండలంలోని పోచారం గ్రామంలో 20 లక్షల,,రూపాయల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ సంజీవరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో 20 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో నూతన సిసి రోడ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం 20 లక్షల రూపాయల నిధులు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు మంజూరు చేసినందుకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరస గౌడ్,ఉప సర్పంచ్ మేకల రమేష్,పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.