4 May, 2026 | 12:26 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

కాలికట్ హీరోస్ తొలి విజయం

18-10-2025 12:48 AM

ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4

హైదరాబాద్, అక్టోబర్ 17: ఆర్‌ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్ 4లో డి ఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. గచ్చి బౌలీ స్టేడియంలో కోల్‌కత్తా థండర్‌బోల్ట్స్‌పై 3 సెట్ల తేడాతో విజయం సాధిం చింది. మోహన్ ఉక్రపాండియన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సంతోష్, తరుశ చామత్ కీలక సమయాల్లో పాయింట్లు సాధించి కాలికట్‌కు విజయాన్నందించారు. మరో మ్యాచ్‌లో చెన్నై బ్లిట్జ్ 3 సెట్ల తేడాతో ఢిల్లీ తుఫాన్స్‌ను చిత్తు చేసింది. సమీర్ చౌదరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో చెన్నై బ్లిట్జ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.