26 May, 2026 | 6:20 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

బీజేపీ ఆధ్వర్యంలో జవహర్ నగర్ లో ఇంటింటి ప్రచారం

04-11-2025 06:25 PM

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్ ఫిరసాత్ అలీ బక్రీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షుడు అల్కా మనోజ్, వినితా సింగ్, ప్రాచి జైన్, డాక్టర్ వసీముద్దీన్, షకీల్ మీర్జా, షాబాజ్ అలీ, ప్రాచి జైన్ లతో కలిసి మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 61వ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్ లో ఇంటింటికీ ప్రచారంలో పాల్గొన్నారు.