26 April, 2026 | 9:56 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

కిచెన్ షెడ్డు, బాత్రూం నిర్మాణానికి భూమి పూజ

25-02-2026 07:53 PM

తలమడుగు,(విజయక్రాంతి): తలమడుగు మండలంలోని దేవాపూర్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్ పోరన్ల సంతోశ్, ఉప సర్పంచ్ మేకల శ్రీరాములు పేర్కొన్నారు. బుధవారం ఉన్నత పాఠశాలలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న కిచెన్ షెడ్, బాత్రూం పనులను భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం నర్సయ్య, యాదవ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, జలందర్ యాదవ్, నారాయణ, నాయిని నవీన్, చింతల రాజన్న, పాశపు అజయ్ తదితరులు ఉన్నారు.