26 April, 2026 | 6:05 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు

26-04-2026 04:34 PM

మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలం, వేగురుపల్లి గ్రామంలో ఆదివారం ప్రధానమంత్రి మన్ కి బాత్ కార్యక్రమాన్ని బిజెపి నాయకులు వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  తన మనసులో మాట ద్వారా ప్రజలకు మరింతచేరువ అవుతున్నారని, మనకి బాత్ కార్యక్రమాలతో లక్షలాది ప్రజల హృదయాలను మోడీ గెలుచుకున్నారని వారు అన్నారు. మోడీ సేవలను కొనియాడారు.