కరీంనగర్ ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ల్ల నియామకం
08-05-2026 12:55 AM
కొత్తపల్లి, మే7(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆకుల నర్సయ్యను వైస్ చైర్మన్ గా ఎస్ ఎల్ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.






