20 July, 2026 | 5:38 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

నేడు గ్రీవెన్స్ హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ

20-07-2026 12:15 AM

కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, జులై 19(విజయ క్రాంతి) : ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 20 వ తేదీన జరిగే ప్రజావాణి కార్యక్రమం హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్  ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 వ తేదీన సోమవారం ఉమ్మడి జిల్లా మంత్రివర్యుల సమావేశం సంగారెడ్డిలో ఉన్నందున జిల్లా కలెక్టర్ తోపాటు వివిధ శాఖల అధికా రులందరూ సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాల యంలో సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నందున అధికారులు  అందుబాటులో ఉండరు. నేడు జరగాల్సిన గ్రీవెన్స్ దరఖాస్తు ల ని హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరిస్తున్నట్లు  కలెక్టర్ పేర్కొన్నారు. దయచేసి జిల్లా ప్రజలు ఈ విషయం గమనించగలరు.