10 June, 2026 | 2:25 PM

Breaking News

సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •   కల్వకుర్తి నియోజకవర్గానికి ‘ఫ్యూచర్ సిటీ’తో బంగారు భవిష్యత్తు   •  

ప్రకృతిలో చిత్రమైన చిలుక

07-12-2025 12:00 AM

 మంద జనార్దన్, సిద్దిపేట; అడవిలో సహజ వాతావరణంలో రాతిపై వేసిన ఈ పక్షి బొమ్మ అద్భుతంగా ఉంది. పచ్చని అడవిలో పక్షి రూపాన్ని రంగులతో అందంగా తీర్చిదిద్దడం ప్రకృతితో కలిసిపోయినట్లుగా అనిపిస్తోంది. ఇది పర్యావరణం, ప్రకృతి అందాలపై మనలో ప్రేమను పెంచేలా ఉంది. రాతిపై గీసిన బొమ్మ అయినా కూడా జీవంతో నిండిన పక్షిలా కనిపించడం కళాకారుడి ప్రతిభకు నిదర్శనం. ఇది సిద్దిపేట జిల్లా చిన్నకోడుర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలాల శివసేన గల రోడ్డు పక్కన ఉన్న ఆటవిలో ఉంది. రోడ్డున వెళ్ళే వాళ్ళు ఈ చిత్ర చూసి ఆగి నిజమైన పక్షినా, గీసిన చిత్రమా  అని ఆశ్చర్యపోతున్నారు.