13 May, 2026 | 1:52 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

సమస్యలను పరిష్కరిస్తా

08-02-2026 01:42 AM

11వ వార్డు స్వతంత్ర అభ్యర్థి పెండల మల్లేష్ 

జిన్నారం/అమీన్ పూర్, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): గడ్డపోతారం మున్సిపాలిటీలోని 11వ వార్డులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థి పెండల మహేష్ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నిటిని ప్రజల సహకారంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆపిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఉపసర్పంచ్ ఆది ఎల్లయ్య, లింగం, రామకృష్ణ, జగన్, దేవేందర్, కుమార్, మహేష్,పాల్గొన్నారు.