13 May, 2026 | 12:50 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె

13-05-2026 12:07 PM

దమ్మపేట, మే 13 (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ శ్రేణులతో కలసి నూతన బస్ సర్వీస్‌ను ప్రారంభించారు. సత్తుపల్లి బస్ డిపో ఆధ్వర్యంలో నడిచే ఈ పల్లెవెలుగు బస్ సర్వీస్ సత్తుపల్లి నుండి నాగుపల్లి, గండుగులపల్లి, బాలరాజుగూడెం, జగ్గారం మీదుగా అంకంపాలెం వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. దీంతో ఇప్పటి వరకు మహాలక్ష్మి ఫ్రీ బస్ సౌకర్యానికి నోచుకోని గిరిజన గ్రామాల మహిళల కు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించినట్లయింది.