1 July, 2026 | 10:22 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

సాగునీటి సమస్య పరిష్కారం కోసం తపించిన విద్యాసాగర్ రావు

29-04-2026 04:41 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగ నిపుణులు, రాష్ట్ర సాధనలో తమ వంతుబాధ్యతను నిర్వర్తించిన మనప్రాంత వాసి విద్యాసాగర్ రావు  అని బిఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. రాష్ట్రంలో ఉన్న జల వనరులు ఏ విధంగా ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగం చేయవచో  కెసిఆర తో కలిసి చర్చించిన వ్యక్తి విద్యాసాగర్ రావు  అని అన్నారు.

నీటి వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ గా పదవీ విరమణ పొందినారని, వారి సేవలు మన ప్రాంత రైతాంగానికి ఉపయోగపడ్డాయన్నారు. వారు మన ప్రాంతం జాజిరెడ్డి గూడెంలో జన్మించడం మనప్రాంత ప్రజలు అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపగాని రమేష్, ఉప్పుల నాగమల్లు, నల్లబెల్లి వెంకటేష్ పాల్గొన్నారు.