17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

హక్కుల కోసం ఐక్య పోరాటం

12-02-2026 05:19 PM

నిర్మల్,(విజయక్రాంతి): అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాట చేద్దామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంగన్వాడి ఆశ వర్కర్ల కార్యకర్తల నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఆశ వర్కర్లకు అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పించాలని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సుజాత నాయకులు రాజమణి తదితరులున్నారు.