19 May, 2026 | 10:04 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి

15-01-2026 02:40 AM

రాజేంద్రనగర్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన

రాజేంద్రనగర్, జనవరి 14 (విజయక్రాంతి) : ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను  పాతించాలని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజు సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా  బుధవారం రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపోలో ట్రాఫిక్  నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ డిపో మేనేజర్ కూడా ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ జీరో-యాక్సిడెంట్ రికార్డ్ కలిగిన డ్రైవర్లకు అధికారిక  ‘ప్రొఫెషనల్ డ్రైవర్‘ అనే ప్రశం సా పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో50 మంది డ్రైవ ర్లు పాల్గొని రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేశారు.