నిర్మల్ డిపోలో టిఎంయు కార్యవర్గం ఎన్నిక
17-05-2026 04:08 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ రీజియన్ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు ఈ వి ఆర్ కిషన్, కార్యదర్శి ఆర్ గంగాధర్ ఆధ్వర్యంలో నిర్మల్ డిపో తెలంగాణ మజ్దూర్ యూనియన్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. డిపో అధ్యక్షులు కె హన్మంతు డిపో సెక్రటరి పి. నారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్. బి.ముకుంద చారి. గ్యారేజ్ సెక్రటరి నల్లా శ్రీనివాస్ . ఆర్గనైజింగ్ సెక్రటరీ పి శంకర్. చైర్మన్ ఎవి రమణ అసిస్టెంట్ సెక్రటరీ రామ్ ప్రసాద్ . పబ్లిసిటి సెక్రటరి నాగరాజు వర్మ. జాయింట్ సెక్రటరీ ఎ.రాజేందర్.వైస్ ప్రెసిడెంట్.ఎస్.ఆర్. గౌడ్, కోశాధికారి యన్ ఎస్ రెడ్డి ని ఎన్నుకోవడం జరిగింది. నిర్మల్ డిపో ఉద్యోగుల సంక్షేమం కొరకు వీరు చిత్త శుద్ధితో సేవలందిస్తారు.






