28 June, 2026 | 1:46 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత, నిందితుల రిమాండ్

03-11-2025 03:10 AM

బోయినపల్లి: నవంబర్ 2 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ కుర్మ సంఘము భవనం వద్ద వద్ద ఆదివారం TS-02-UA-5496 టిప్పర్ లో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నకరీంనగర్ జిల్లా కి చెందిన టిప్పర్ డ్రైవర్ ను, అట్టి ఇసుక ట్రాక్టర్ రవాణా ను చేయమని చెప్పిన టిప్పర్ ఓనర్ ల పై చట్ట ప్రకారం ప్రకారం కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్ కి పంపినట్లు ఎస్ ఐ రమాకాంత్ తెలిపారు.

డ్రైవర్ దూరశేటి( 28 ) టిప్పర్ యజమాని అవుదారి రవీందర్ (47) లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి పంపినట్లు ఆయన తెలిపారు.అలాగే ఇంకా ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేసినట్లయితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోయినపల్లి ఎస్ ఐ రమాకాంత్‌తెలిపారు.