13 May, 2026 | 1:46 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత, నిందితుల రిమాండ్

03-11-2025 03:10 AM

బోయినపల్లి: నవంబర్ 2 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ కుర్మ సంఘము భవనం వద్ద వద్ద ఆదివారం TS-02-UA-5496 టిప్పర్ లో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నకరీంనగర్ జిల్లా కి చెందిన టిప్పర్ డ్రైవర్ ను, అట్టి ఇసుక ట్రాక్టర్ రవాణా ను చేయమని చెప్పిన టిప్పర్ ఓనర్ ల పై చట్ట ప్రకారం ప్రకారం కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్ కి పంపినట్లు ఎస్ ఐ రమాకాంత్ తెలిపారు.

డ్రైవర్ దూరశేటి( 28 ) టిప్పర్ యజమాని అవుదారి రవీందర్ (47) లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి పంపినట్లు ఆయన తెలిపారు.అలాగే ఇంకా ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేసినట్లయితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోయినపల్లి ఎస్ ఐ రమాకాంత్‌తెలిపారు.