13 May, 2026 | 12:53 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

03-11-2025 03:08 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కొత్తపల్లి, నవంబరు 2 (విజయ క్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కు టుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని సు డా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. క రీంనగర్ రూరల్ మండ లం నంగునూరు లో ఇం దిరమ్మ ఇండ్లకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పై ఆర్ధిక భారం పడ్డప్పటికీ నియోజక వర్గానికి మూడు వేల అయిదువందల ఇండ్లు కట్టిస్తున్నామని, మిగిలిన అర్హత గల లబ్ధిదారులకు కూడా విడుతల వారీగా ఇండ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లక్ష్మణ్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిల్ల రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్, ముద్దసాని యాదగిరి, బత్తిని శ్రీనివాస్, కొత్తకొండ శ్రీనివాస్, తదితరులుపాల్గొన్నారు.