10 May, 2026 | 1:40 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

వైన్ షాపులో చోరీ

20-12-2025 12:26 AM

గోడకు కన్నం వేసి నగదు ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి

కుత్బుల్లాపూర్, డిసెంబర్ 19(విజయక్రాంతి): సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయం నగర్ ఆర్యన్ వైన్స్‌లో అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేశారు. వైన్స్ షాప్ గోడకు కన్నం పెట్టి లక్ష రూపాయల నగదు, 15 మద్యం బాటిల్లు ఎత్తుకెళ్లారు. వైన్స్ షాప్ యజమాని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.