10 June, 2026 | 4:30 PM

Breaking News

నాగోబాకు శిక్షణ ఐఏఎస్ అధికారుల పూజలు   •   మీనాక్షి నటరాజన్ వివాదంపై స్పందించిన బీఎల్ సంతోష్   •   నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •  

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

19-01-2026 12:00 AM

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి జనవరి 18 (విజయ క్రాంతి): ప్రమాదవశాత్తు తన పొలంలో మృతి చెందిన బోన్ల శ్రీనివాస్ కుటుంబీకులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే విషయం తెలియగానే నేరుగా వెళ్లి ఆయన కుటుంబీకులను కలిసి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ మృతుడి కుటుంబీకులకు ప్రభుత్వం తరఫున అండదండలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.