7 May, 2026 | 3:03 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్‌ను పరామర్శించిన మంత్రులు

25-12-2025 12:14 AM

సుల్తానాబాద్, డిసెంబర్ 24 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్  తండ్రి అంతటి రాజలింగం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం సుల్తానాబాద్ లో అంతటి అన్నయ్య ను వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రులు  దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకట్ స్వామి, పెద్దపల్లి ఎమ్మెల్యే  చింతకుంట విజయ రమణారావు లు  పరామర్శించి,  ప్రగాఢ సానుభూతి సంతాపన్ని తెలిపారు, అంతటి రాజలింగు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు...

ఈ కార్యక్రమం లో స్థానిక వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, నాయకులు శ్రీగిరి శ్రీనివాస్, గాజుల రాజమల్లు, ధనాయక్ దామోదర్ రావు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.