11 March, 2026 | 4:43 PM

Breaking News

మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి మృతిపై సంతాపం   •   ఒత్తిడిని వీడి.. పరీక్షలకు సిద్ధం కావాలి: ఏఎస్పీ   •   వాడి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం   •   కుంభాభిషేకం – తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు   •   హేమలత చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే తలసాని   •   విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు   •   సెన్సెక్స్ 1342 పాయింట్లు కుప్పకూలింది.. పెట్టుబడిదారులకు రూ.3 లక్షల కోట్ల షాక్ — కారణం ఇదే!   •   ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు   •   భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు   •   అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు   •  

13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

11-03-2026 01:05 PM

న్యూఢిల్లీ: కారుణ్య మరణం కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) సంచలన తీర్పు వెల్లడించింది. 13 సంవత్సరాలుగా కోమాలో ఉన్న వ్యక్తి కారుణ మరణానికి కోర్టు అనుమతి ఇచ్చింది. 2013లో భవనం నాలుగో అంతస్తు నుంచి కిందపడి హరీష్ రాణా(Harish Rana Caseతలకు గాయం అయింది. చికిత్స పొందుతూ 13 ఏళ్లకుపైగా హరీశ్ కోమాలో ఉన్నాడు. హరీశ్(Harish) కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వాలని తల్లిదండ్రులు కోర్టును అభ్యర్థించారు. వైద్యుల నివేదిక పరిశీలించి చికిత్స నిలిపివేయవచ్చని జస్టిస్ జేబీ పార్దివాలా, కేవీ విశ్వనాథన్ ఢిల్లీ ఎయిమ్స్‌ను ఆదేశించారు.