9 May, 2026 | 11:23 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

వైభవంగా పల్లకి సేవ

03-12-2025 06:02 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండి రామన్న దత్త సాయి ఆలయంలో దత్త జయంతి వేడుకలను పురస్కరించుకొని బుధవారం పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిబాబా భక్తులు పల్లకి సేవ మోస్తూ సాయినామ స్మరణ చేశారు. అలాగే కుంటాల మండలంలోని కల్లూరు సాయిబాబా ఆలయం ప్రారంభూర్ సాయి బాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ బురాజ్ భక్తులు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఈవో భూమయ్య ధర్మకర్తలు ఉన్నారు.