9 May, 2026 | 1:34 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

మానవత్వం చాటుకున్న ఎస్పీ డాక్టర్ వినీత్

24-12-2025 12:11 AM

నారాయణపేట, డిసెంబర్ 23 (విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా ఎస్పి డాక్టర్ వినీత్ మంగళవారం ఒక వృద్ధుడిని కాపాడేందుకు స్వయంగా చర్యలు తీసుకుని మానవత్వం చాటుకున్నారు.

కోస్గి పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి  ఎ. రేవం త్ రెడ్డి  పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు  వెళ్తున్న సందర్భంగా దామర గిద్ద దాటిన తరువాత  రోడ్డుపై వెళ్తున్న ఒక ముసలి వృద్ధుడు  అకస్మాత్తుగా కళ్ళు తిరిగి రోడ్డుపై పడిపోవడం గమనిం చిన ఎస్పీ వెంటనే తన వాహ నాన్ని ఆపించి అక్కడ ఎటు వంటి ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించిన ఎస్పీ తమ పోలీసు ఎస్కార్ట్ వాహనంలోనే ఆ వృద్ధుడిని సమీపంలోని ప్రభుత్వ ఆసు పత్రికి తరలించేందుకు ఆదేశా లు జారీ చేశారు.

ఆసుపత్రిలో అవసరమైన చికిత్స అందేలా అధికారు లకు సూచనలు ఇచ్చి ఇచ్చారు. ఎస్పి మానవత్వం, బాధ్యతా భావంతో వ్యవహరించి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. భద్రతా విధులతో పాటు ప్రజల ప్రాణ రక్షణే పోలీసు శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని మరోసారి చాటిచెప్పిన జిల్లా ఎస్పీ చర్యను స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.