ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష
06-07-2026 08:40 PM
బోధన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో ప్రభుత్వం ముఖ్య సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అయన ఛాంబర్ లో ఆర్&బి రోడ్డు భవనాలు శాఖలో పెండింగ్లో ఉన్న పనుల గురించి ఆర్&బి సూపరింటెండింగ్ ఇంజనీర్తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, తాహెర్ బిన్ హమ్దాన్ టీ,జీ,యూ,ఏ చైర్మన్ మానాలమోహన్ రెడ్డి టీ,జీ,సి,యు,ఎల్ చైర్మన్, పిసిసి డీలిగేట్ గంగా శంకర్, బోధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేశ్వరావు, ఆర్&బి రోడ్లు & భవనాల శాఖరోడ్ల పనులు, భవనాల నిర్మాణాల్లో ఆలస్యమవుతున్న పనులను త్వరగా పూర్తి చేయించేందుకు ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు.






