12 May, 2026 | 11:51 AM

Breaking News

మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •  

పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఫ్లైట్‌లో ప్రయాణించిన రాహుల్ యాదవ్

03-03-2026 12:16 AM

మేడ్చల్ అర్బన్ మార్చి 2(విజయక్రాంతి):భారత పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీతో ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాహుల్ యాదవ్ ఫ్లైట్ లో ప్రయాణించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంఎస్సీపై నేత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ భారత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీతో సెల్ఫీ తీసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సార్ధకమైన చర్యలు జరిగాయని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే ధ్యేయంగా పనిచేయాలని యువకులకు సూచించినట్లు రాహుల్ యాదవ్ వెల్లడించారు.