23 August, 2026 | 6:54 PM

Breaking News

వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నికాసైన కమ్యూనిస్టు నాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు   •   బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •   నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   •  

ఈనెల 24న ప్రజావాణి కార్యక్రమం

23-08-2026 05:34 PM

ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు

 ఉట్నూర్, ఆగస్టు 23(విజయక్రాంతి): ఆదివాసీ తుడుందెబ్బ ధర్నా , ఐటీడీఏ కార్యాల ముట్టడి నేపథ్యంలో  ఈ నెల 24వ తేదీన సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి ఐటిడిఎ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన మారుమూల ప్రాంతాల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి మధ్యాహ్నం 2 గంటల  తర్వాత ప్రజావాణి కార్యక్రమానికి రావాలని తెలిపారు.