15 March, 2026 | 9:30 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ

15-03-2026 05:23 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా తంగళ్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం చేసి పీపీఈ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో పరిశుభ్రత, ప్రజా సేవల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించి వారికి పీపీఈ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంధం శ్రీనివాస్, ఉప సర్పంచ్ పొన్నాల నర్సింహులు, వార్డు సభ్యులు గడ్డం లహరి, చౌదరి పద్మ, గంధం లక్ష్మి, గంధం రమేష్, పొన్నాల అమృత, గ్రామపంచాయతీ సెక్రటరీ లక్ష్మి, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.