3 April, 2026 | 2:24 PM

Breaking News

TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •  

శాంతియుతంగా దుర్గామాత శోభాయాత్ర

04-10-2025 12:00 AM

బైంసా అక్టోబర్ 3 (విజయ క్రాంతి) : బైంసాలో శుక్రవారం దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఐబి కూడలి వద్ద ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించారు. శోభాయాత్రలో యువకులు భక్తులు ఎంత ఉత్సాహంతో నృ త్యాలు చేస్తూ ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చే కోకుండా ఏఎస్పి అ వినాష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ గోపీనాథ్ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల పట్టారని సందర్శించి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.