10 June, 2026 | 4:07 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

శాంతియుతంగా దుర్గామాత శోభాయాత్ర

04-10-2025 12:00 AM

బైంసా అక్టోబర్ 3 (విజయ క్రాంతి) : బైంసాలో శుక్రవారం దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఐబి కూడలి వద్ద ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించారు. శోభాయాత్రలో యువకులు భక్తులు ఎంత ఉత్సాహంతో నృ త్యాలు చేస్తూ ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చే కోకుండా ఏఎస్పి అ వినాష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ గోపీనాథ్ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల పట్టారని సందర్శించి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.