30 April, 2026 | 12:15 AM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

ముత్తారంలో ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవం

22-11-2025 12:00 AM

ముత్తారం, నవంబర్21(విజయ క్రాంతి) మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయంలో శుక్రవారం జాతీయ మత్యకారుల దినోత్సవ సందర్భంగా ముదిరాజ్ కులస్థులు ఘనంగా జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం గ్రామ మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ, ముత్తారం పారుపల్లి గ్రామ సొసైటీ కార్యదర్శి కుక్కల చంద్ర మౌళి, కులపెద్ద మనుషులు ఆకుల ఓదెలు, మల్యాల దేవేందర్, అధిక సంఖ్యలో ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.